ETV Bharat / state

పి.కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి - పి.కొత్తపల్లిలో ఇద్దరు మృతి

ద్విచక్రవాహనాన్ని బోలెరో వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ ఘటన అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పి.కొత్తపల్లిలో జరిగింది.

road accident at p. kottapalli
పి.కొత్తపల్లిలోరోడ్డు ప్రమాదం
author img

By

Published : Nov 22, 2020, 7:03 AM IST

అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పి.కొత్తపల్లిలో ద్విచక్రవాహనాన్ని బోలెరో వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన నరేంద్ర(25) చందు(21) ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. కర్ణాటక పావగడకి చెందిన బొలెరో వాహనం ఢీకొంది. ఈ ఘటనలో నరేంద్ర, చందు అక్కడికక్కడే మరణించగా.... ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలియజేశారు.

అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పి.కొత్తపల్లిలో ద్విచక్రవాహనాన్ని బోలెరో వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన నరేంద్ర(25) చందు(21) ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. కర్ణాటక పావగడకి చెందిన బొలెరో వాహనం ఢీకొంది. ఈ ఘటనలో నరేంద్ర, చందు అక్కడికక్కడే మరణించగా.... ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలియజేశారు.

ఇదీ చూడండి. 'ఇలాంటి కీలక సమయంలో అలసత్వం వద్దు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.