ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి

ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్​ను ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా గార్లెదిన్నే సమీపంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

author img

By

Published : Jun 14, 2020, 7:18 PM IST

road accident at garladhenney at ananthapuram district
మృతి చెందిన అబ్దుల్ కరీం

అనంతపురం జిల్లా, గార్లదిన్నే సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్​కు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గోరంట్లకు చెందిన అబ్దుల్ కరీం(38) అనే లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఇదీచదవండి: అప్పుల భారం మరో అన్నదాత ప్రాణం తీసింది

అనంతపురం జిల్లా, గార్లదిన్నే సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్​కు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గోరంట్లకు చెందిన అబ్దుల్ కరీం(38) అనే లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఇదీచదవండి: అప్పుల భారం మరో అన్నదాత ప్రాణం తీసింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.