ETV Bharat / state

అగ్నిమాపకశాఖ విశ్రాంత కానిస్టేబుల్ దారుణహత్య

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఘోరం జరిగింది. అగ్నిమాపక శాఖ విశ్రాంత కానిస్టేబుల్​ను హత్య చేశారు.

author img

By

Published : Sep 20, 2019, 10:58 PM IST

విశ్రాంత కానిస్టేబుల్ దారుణహత్య
అగ్నిమాపకశాఖ విశ్రాంత కానిస్టేబుల్ దారుణహత్య

అనంతపురం జిల్లా తాడిపత్రి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అగ్నిమాపకశాఖలో పని చేసి పదవీ విరమణ కానిస్టేబుల్​ లక్ష్మన్నను దుండగులు ఇంట్లో గొంతు కోసి దారుణంగా హత్యచేశారు. ఆస్తి తగాదాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

అగ్నిమాపకశాఖ విశ్రాంత కానిస్టేబుల్ దారుణహత్య

అనంతపురం జిల్లా తాడిపత్రి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అగ్నిమాపకశాఖలో పని చేసి పదవీ విరమణ కానిస్టేబుల్​ లక్ష్మన్నను దుండగులు ఇంట్లో గొంతు కోసి దారుణంగా హత్యచేశారు. ఆస్తి తగాదాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

ఇది కూడా చదవండి.

ఆకట్టుకున్న సాంస్క్రతిక కార్యక్రమాలు

Intro:తూర్పుగోదావరి జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు పైల బోసును అతని స్వగృహంలో హోం మంత్రి చిన రాజప్ప,మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు పరామర్శించారు . అతని పై వైస్సార్సీపీ నాయకులు అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. ఏలేశ్వరం, శంఖవరం, ప్రత్తిపాడు, రౌతులపూడి మండలాల్లో తెదేపా నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని వారు చెప్పారు. ఎన్ని బెదిరింపులకు పాల్పడిన కార్యకర్తలు అధైర్య పడొద్దని ,,వారికి పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఇప్పటికైనా వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు.Body:AP_RJy_65_20_RAJAPPA_JYOTHULA_AVB_AP10022..EJS PRAVEENConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.