ETV Bharat / state

కళ్యాణదుర్గంలో మంత్రాలయ రాఘవేంద్రుని వార్షికోత్సవాలు

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వార్షికోత్సవాలను నిర్వహించారు. ప్రవచనకర్త కృష్ణమోహన్​ ఆచారి కార్యక్రమానికి హాజరై.. స్వామి వారి మహిమ గురించి వివరించారు.

author img

By

Published : Aug 17, 2019, 7:24 PM IST

కళ్యాణదుర్గంలో మంత్రాలయ రాఘవేంద్రుని వార్షికోత్సవాలు
కళ్యాణదుర్గంలో మంత్రాలయ రాఘవేంద్రుని వార్షికోత్సవాలు

మంత్రాలయ రాఘవేంద్ర స్వామిని కొలిస్తే అన్ని రకాల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని మంత్రాలయం ప్రతినిధి కృష్ణమోహనాచారి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వార్షికోత్సవాలు నిర్వహించారు. భక్తులకు ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రాలయం పీఠం నుంచి ప్రత్యేక ప్రతినిధి హాజరయ్యారు. మంత్రాలయ రాఘవేంద్ర మహిమ గురించి ప్రవచనకర్త కృష్ణమోహన్ ఆచారి వివరించారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకులు హాజరైన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

కళ్యాణదుర్గంలో మంత్రాలయ రాఘవేంద్రుని వార్షికోత్సవాలు

మంత్రాలయ రాఘవేంద్ర స్వామిని కొలిస్తే అన్ని రకాల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని మంత్రాలయం ప్రతినిధి కృష్ణమోహనాచారి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వార్షికోత్సవాలు నిర్వహించారు. భక్తులకు ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రాలయం పీఠం నుంచి ప్రత్యేక ప్రతినిధి హాజరయ్యారు. మంత్రాలయ రాఘవేంద్ర మహిమ గురించి ప్రవచనకర్త కృష్ణమోహన్ ఆచారి వివరించారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకులు హాజరైన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఇదీ చదవండి :

సంజీవరాముడి ఆలయానికి పోటెత్తిన భక్తులు

Intro:Ap_Vsp_92_17_Mla_Vasupalli_Anna_Canteen_Reopened_Ab_AP10083
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
808013325
( ) విశాఖ కేజీహెచ్ సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్ ను ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పునఃప్రారంభించారు.


Body:ప్రభుత్వం కళ్లు తెరుచుకుని తిరిగి అన్నా క్యాంటీన్లను ప్రారంభించేంతవరకు తన సొంత నిధులతో ప్రతి రోజు మధ్యాహ్నం 5 రూపాయలకే భోజనం పెడతానని ఆయన అన్నారు.


Conclusion:పులిహోర, అన్నం, సాంబారు, కూర, పచ్చడి, పెరుగులతో కూడిన భోజనాన్ని ఇవాళ మధ్యాహ్నం ఎమ్మెల్యే గణేష్ కుమార్ పేద ప్రజలకు అందజేశారు. వివిధ సమస్యలతో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వైద్యసేవల నిమిత్తం కేజీహెచ్ కు వచ్చేవారికి ఈ అన్నా క్యాంటీన్ భోజనం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.


బైట్: వాసుపల్లి గణేష్ కుమార్,ఎమ్మెల్యే.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.