అనంతపురం జిల్లా శింగనమల మండల పరిధిలోని పెరవలి గ్రామ సమీపంలో వాడి పడేసిన పీపీఈ కిట్లు, మాస్కులు దర్శనమిచ్చాయి. అసలే పెరవలిలో కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో పీపీఈ కిట్లు దర్శనం ఇవ్వడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి వాటిని తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇవీ చదవండి