లాక్డౌన్ నిబంధనతో రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఇదే అదనుగా భావించిన కొందరు అక్రమార్కులు నాటుసారా తయారు చేస్తూ ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ పరిధిలో ఎక్సైజ్ అధికారులు అక్రమ నాటుసారా తయారీ స్థావరాలపై దాడులు చేసి నలుగురిని అరెస్టు చేశారు.
ఇదీచదవండి.