ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

author img

By

Published : Feb 12, 2020, 12:07 PM IST

అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో 44వ నెంబరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. శివారెడ్డి అనే వ్యక్తి రోడ్డు దాటుతండగా... అటుగా ప్రయాణిస్తున్న ఎస్ఆర్ఎస్ బస్సు ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన శివారెడ్డి స్పృహతప్పి పడిపోయాడు. ఘటనాస్థలానికి చేరుకున్న రోడ్ సేఫ్టీ పోలీసులు క్షతగాత్రున్ని పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

one person gets injured in road accident occured at penukonda national highway
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

ఇదీ చదవండి: విద్యుదాఘాతంతో ఇద్దరికి గాయాలు...ఒకరి పరిస్థితి విషమం

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

ఇదీ చదవండి: విద్యుదాఘాతంతో ఇద్దరికి గాయాలు...ఒకరి పరిస్థితి విషమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.