ETV Bharat / state

లాక్​డౌన్​ వేళ.. పేదలకు అండగా నిత్య సురభి ట్రస్ట్ - Nithya Surabhi Trust latest news update

నిత్య సురభి చారిటబుల్ ట్రస్ట్... అనంతపురంలో లాక్​డౌన్​ వేళ పేద ప్రజలకు అండగా నిలుస్తోంది. జేఎన్టీయూ కళాశాల ఆధ్వర్యంలో మున్సిపల్​ కార్మికులకు, నిత్యావసర సరకులు పంపిణీ చేసింది.

Nithya Surabhi Trust
నిత్య సురభి ట్రస్ట్
author img

By

Published : May 4, 2020, 12:36 PM IST

అనంతపురంలో పేద ప్రజలకు, పారిశుద్ధ్య కార్మికులకు అండగా నిలిచింది నిత్య సురభి చారిటబుల్ ట్రస్ట్. లాక్​డౌన్ మొదటి నుంచి పేదలకు నిత్యవసర వస్తువులు నగరంలోను, శివారు ప్రాంతాల్లోనూ ఇంటింటికీ సంస్థ నిర్వాహుకులు పంపిణీ చేస్తున్నారు.

ఇవాళ జేఎన్టీయూ కళాశాల సమీపంలోని 500 మంది పేదలు.. పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు ట్రస్ట్ నిర్వాహకురాలు నిర్మల మురళి.. సరకులు అందజేశారు. లాక్​డౌన్ పూర్తి అయ్యే వరకు పేద ప్రజలకు తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు.

అనంతపురంలో పేద ప్రజలకు, పారిశుద్ధ్య కార్మికులకు అండగా నిలిచింది నిత్య సురభి చారిటబుల్ ట్రస్ట్. లాక్​డౌన్ మొదటి నుంచి పేదలకు నిత్యవసర వస్తువులు నగరంలోను, శివారు ప్రాంతాల్లోనూ ఇంటింటికీ సంస్థ నిర్వాహుకులు పంపిణీ చేస్తున్నారు.

ఇవాళ జేఎన్టీయూ కళాశాల సమీపంలోని 500 మంది పేదలు.. పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు ట్రస్ట్ నిర్వాహకురాలు నిర్మల మురళి.. సరకులు అందజేశారు. లాక్​డౌన్ పూర్తి అయ్యే వరకు పేద ప్రజలకు తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు.

ఇవీ చూడండి:

విభిన్న ప్రతిభావంతుడి ఔధార్యం.. సొంత ఖర్చులతో అన్నదానం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.