ETV Bharat / state

పాతవి రద్దు.. కొత్త పాలకమండళ్ల ఏర్పాటుకు ఆదేశాలు

author img

By

Published : Nov 7, 2019, 1:50 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో ప్రస్తుతం ఉన్న ట్రస్టు బోర్డులు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీలో దేవాలయాల్లో నూతన ట్రస్టు బోర్డు

రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ట్రస్టు బోర్డులను ప్రభుత్వం రద్దు చేసింది. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని ఉత్తర్వులిచ్చింది. దేవాదాయ చట్టం 1987లోని సెక్షన్ 135 ప్రకారం నూతన పాలకమండళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ట్రస్టు బోర్డుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయించింది. తాజా ఉత్తర్వుల కారణంగా.... కాణిపాకం సహా రాష్ట్ర వ్యాప్తంగా 11 ఆలయాల్లో పాలక మండళ్లు రద్దయ్యాయి.

ఇదీ చదవండి

రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ట్రస్టు బోర్డులను ప్రభుత్వం రద్దు చేసింది. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని ఉత్తర్వులిచ్చింది. దేవాదాయ చట్టం 1987లోని సెక్షన్ 135 ప్రకారం నూతన పాలకమండళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ట్రస్టు బోర్డుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయించింది. తాజా ఉత్తర్వుల కారణంగా.... కాణిపాకం సహా రాష్ట్ర వ్యాప్తంగా 11 ఆలయాల్లో పాలక మండళ్లు రద్దయ్యాయి.

ఇదీ చదవండి

ఉత్తమ పాఠశాలలో విద్యార్థులు ఫుల్​... సౌకర్యాలు నిల్​..

Intro:Body:

taza


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.