అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు. రేపల్లే పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నాటుసారా తయారు చేస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న కంబదూరు ఎక్సైజ్ సీఐ రవి, కళ్యాణ దుర్గం సీఐ హరికృష్ణ తమ సిబ్బందితో దాడులు నిర్వహించి... ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. 55 లీటర్ల సారాను, 4 మోటారు సైకిళ్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చదవండి