తండ్రిని హతమార్చిన కుమారుడు
తండ్రిని హతమార్చిన కుమారుడు - ananthapuram district latest crime news
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలంలో విషాదం జరిగింది. కొండపల్లి గ్రామానికి చెందిన శివశంకర్ అనే వ్యక్తిని తన రెండో కుమారుడు అనిల్ హతమార్చాడు. అనిల్కు మతిస్థిమితం లేదని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తండ్రిని హతమార్చిన మతిస్థిమితం లేని కొడుకు
తండ్రిని హతమార్చిన కుమారుడు
Intro:కన్నా తండ్రిని కొడవలితో నరికి చంపిన కుమారుడు.Body:అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలం కొండపల్లి గ్రామంలో కన్నా తండ్రిని హతమార్చిన కొడుకు.
గ్రామస్థులు తెలిపిన వివరాలు మేరకు.
కొండపల్లి గ్రామస్థుడైన శివశంకర్ అనే వ్యక్తి పై తన రెండో కుమారుడు అనిల్ అనే వక్తికి మతిస్థిమితం సరిగ్గా లేనందున ఈ ఘటన చోటుచేసుకుంది అని తెలిపారు.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతి పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు..సంఘటనపై వివరాలు సేకరించి దర్యపుతూ చేపడతామని తెలిపారు....Conclusion:R.Ganesh
RPD(ATP)
Cell:9440130913
గ్రామస్థులు తెలిపిన వివరాలు మేరకు.
కొండపల్లి గ్రామస్థుడైన శివశంకర్ అనే వ్యక్తి పై తన రెండో కుమారుడు అనిల్ అనే వక్తికి మతిస్థిమితం సరిగ్గా లేనందున ఈ ఘటన చోటుచేసుకుంది అని తెలిపారు.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతి పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు..సంఘటనపై వివరాలు సేకరించి దర్యపుతూ చేపడతామని తెలిపారు....Conclusion:R.Ganesh
RPD(ATP)
Cell:9440130913