ETV Bharat / state

వైభవంగా లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు - కంబదూరు మండలం కర్తనపర్తి

కర్తనపర్తిలోని లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ఉషా శ్రీచరణ్  బోనం మోసి మొక్కులు సమర్పించుకున్నారు.

బోనం మోసిన ఎమ్మెల్యే ఉషా శ్రీ చరణ్
author img

By

Published : Aug 24, 2019, 5:50 PM IST

బోనం మోసిన ఎమ్మెల్యే...అదెక్కడ?

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం కర్తనపర్తిలో లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఉషా శ్రీ చరణ్ హాజరయ్యారు. ఎమ్మెల్యేతో పాటు మహిళలు బోనం మోసి మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం సంప్రదాయబద్ధమైన కార్యక్రమాలు నిర్వహించారు.

ఇదీ చూడండి: గుడ్ మార్నింగ్ పేరుతో మడకశిర ఎమ్మెల్యే పర్యటన

బోనం మోసిన ఎమ్మెల్యే...అదెక్కడ?

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం కర్తనపర్తిలో లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఉషా శ్రీ చరణ్ హాజరయ్యారు. ఎమ్మెల్యేతో పాటు మహిళలు బోనం మోసి మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం సంప్రదాయబద్ధమైన కార్యక్రమాలు నిర్వహించారు.

ఇదీ చూడండి: గుడ్ మార్నింగ్ పేరుతో మడకశిర ఎమ్మెల్యే పర్యటన

Intro:JK_AP_NLR_01_24_ARGANIC_VEGITEBULS_RAJA_AVB_AP10134
anc
సింహపురి సేంద్రియ వ్యవసాయ దారుల సంఘం ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నెల్లూరు నగరంలోని రైతుబజార్లో సేంద్రియ ఉత్పత్తుల పండించిన కూరగాయలను స్టాల్స్ ఏర్పాటు జరిగిందని సేంద్రియ ఉత్పత్తుల సంఘం జిల్లా కార్యదర్శి జయ రామిరెడ్డి రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి మార్కెటింగ్ శాఖ , వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొని సేంద్రియ ఉత్పత్తుల గురించి ప్రజలకు తెలియజేశారు. సేంద్రియ ఉత్పత్తుల పండించిన కూరగాయలను రైతులకు తెలిసేవిధంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం రెండు రోజులపాటు కొన సాగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సేంద్రియ ఉత్పత్తుల గురించి ప్రజలకు తెలియజేస్తున్నట్లు వారు తెలిపారు. సేంద్రియ ఉత్పత్తుల పండించిన కూరగాయలు మాత్రమే తింటే ఆరోగ్యం బాగుంటుందని వారంటున్నారు.
బైట్, జయరామిరెడ్డి సేంద్రీయ ఉత్పత్తి దారుల సంఘం జిల్లా కార్యదర్శి నెల్లూరు జిల్లా



Body:సేంద్రీయ ఉత్పత్తులు


Conclusion:బి రాజా నెల్లూరు 9394450293
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.