ETV Bharat / state

ఆ రెండు జిల్లాల్లోని సాగునీటి ప్రాజెక్టులపై మంత్రుల సమీక్ష - చిత్తూరు ప్రాజెక్టులు

హంద్రీ-నీవా, గాలేరు-నగరి, జీడిపల్లి ప్రాజెక్టులను వినియోగంలోకి తీసుకురావాలని మంత్రులు ఆధికారులకు సూచించారు. అనంతపురం, చిత్తూరు జిల్లాల సాగునీటి ప్రాజెక్టులపై మంత్రులు సమీక్ష నిర్వహించారు.

సాగునీటి ప్రాజెక్టులపై మంత్రుల సమీక్ష
author img

By

Published : Oct 21, 2019, 8:46 PM IST

అనంతపురం, చిత్తూరు జిల్లాల సాగునీటి ప్రాజెక్టులపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. నారాయణస్వామి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ సమావేశంలో పాల్గొన్నారు. పెండింగ్‌ ప్రాజెక్టుల పనులు సత్వరం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి, జీడిపల్లి ప్రాజెక్టులు వినియోగంలోకి తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు.

ఇదీ చదవండి

అనంతపురం, చిత్తూరు జిల్లాల సాగునీటి ప్రాజెక్టులపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. నారాయణస్వామి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ సమావేశంలో పాల్గొన్నారు. పెండింగ్‌ ప్రాజెక్టుల పనులు సత్వరం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి, జీడిపల్లి ప్రాజెక్టులు వినియోగంలోకి తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు.

ఇదీ చదవండి

3 రోజుల పాటు... రాష్ట్రానికి వర్ష సూచన

Intro:Ap_Vsp_106_21_Auto_Boltha_Vidyardulu_Gayalu_Ab_AP10079
బి.రాము భీమునిపట్నం నియోజవర్గం విశాఖ జిల్లా


Body:విశాఖ జిల్లా భీమునిపట్నం బీచ్ రహదారి ఎర్రమట్టిదిబ్బలు సమీపంలో విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడింది దీంతో ఆటోలో ఉన్న ఆరుగురు విద్యార్థులు కు గాయాలయ్యాయి ఆ సమయంలో అటుగా పయనిస్తున్న విశాఖ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ ప్రతిష్ట మెమెగోన్ మానవత్వాన్ని చాటుకున్నారు బోల్తాపడిన ఆటో లో ఉన్న విద్యార్థులను తన అధికారిక వాహనంలో భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు భీమునిపట్నం తాసిల్దార్ కె వి ఈశ్వర్ రావు కు సమాచారం అందించి ఆసుపత్రిలో దగ్గరుండి విద్యార్థులకు చికిత్స చేయించారు రు రు
బైట్: వసుంధర భీమిలి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.