ETV Bharat / state

క్వారంటైన్ కేంద్రాల్లో వలసకూలీల అవస్థలు - అనంతపురం జిల్లాలో కరోనా కేసులు

లాక్​డౌన్​తో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న అనంతపురం జిల్లా వలస కూలీలు తమ సొంత మండలాలకు చేరుకున్నారు. వారిని క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు. ఈ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు, తగిన ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Migratory conditions in the Quarantine centers in anathapuram district
ఉరవకొండ క్వారంటైన్ కేంద్రం
author img

By

Published : May 7, 2020, 5:10 PM IST

లాక్​డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన అనంతపురం జిల్లా వలస కూలీలను ప్రత్యేక రైల్లో చేర్చిన అధికారులు... వారిని ఉరవకొండ, విడపనకల్ మండలాల్లోని క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచారు. ఇతర ప్రాంతాల నుంచి ఎంతో జాగ్రత్తగా తీసుకొచ్చిన అధికారులు క్వారంటైన్​లో మాత్రం కనీస సదుపాయాలు కల్పించలేదని కూలీలు ఆవేదన వ్యక్తంచేశారు. భోజన సదుపాయాలు, తాగునీరు సౌకర్యం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

లాక్​డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన అనంతపురం జిల్లా వలస కూలీలను ప్రత్యేక రైల్లో చేర్చిన అధికారులు... వారిని ఉరవకొండ, విడపనకల్ మండలాల్లోని క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచారు. ఇతర ప్రాంతాల నుంచి ఎంతో జాగ్రత్తగా తీసుకొచ్చిన అధికారులు క్వారంటైన్​లో మాత్రం కనీస సదుపాయాలు కల్పించలేదని కూలీలు ఆవేదన వ్యక్తంచేశారు. భోజన సదుపాయాలు, తాగునీరు సౌకర్యం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీచదవండి.

2 వర్గాల మధ్య ఘర్షణ.. 8 మందిపై కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.