ETV Bharat / state

పాముకాటుతో మహిళ మృతి

ఓ మహిళ బహిర్భుమికి వెళ్లి పాముకాటుకు గురైంది. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చోటుచేసుకుంది.

author img

By

Published : Aug 1, 2019, 10:47 AM IST

పాము కాటుతో మహిళ మృతి
పాము కాటుతో మహిళ మృతి

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మల్లికార్జునపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీదేవీ గ్రామ శివార్లలో ఉన్న ఆలయానికి పలువురు మహిళతో కలిసి వెళ్లింది. అక్కడ ఆమె బహిర్భూమికని వెళ్లిన సమయంలో పాము కాటేసింది. ఈ విషయం గమనించిన తోటి మహిళలు వెంటనే లక్ష్మీదేవిని ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి : ఆవు దాడిలో.. మహిళ ప్రాణం ఆవిరి

పాము కాటుతో మహిళ మృతి

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మల్లికార్జునపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీదేవీ గ్రామ శివార్లలో ఉన్న ఆలయానికి పలువురు మహిళతో కలిసి వెళ్లింది. అక్కడ ఆమె బహిర్భూమికని వెళ్లిన సమయంలో పాము కాటేసింది. ఈ విషయం గమనించిన తోటి మహిళలు వెంటనే లక్ష్మీదేవిని ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి : ఆవు దాడిలో.. మహిళ ప్రాణం ఆవిరి

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.