ETV Bharat / state

'గ్రామస్థాయి నుంచి జనసేన బలోపేతానికి సభ్యత్వ నమోదు' - ధర్మవరంలో జనసేన సభ్యత్వ నమోదు

అనంతపురం జిల్లా ధర్మవరంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు.. ఆ పార్టీ నాయకులు మధుసూదన్ రెడ్డి తెలిపారు. రూ. 500లతో సభ్యత్వం తీసుకుంటే.. రూ.5 లక్షల బీమా వర్తింపచేయనున్నట్లు వెల్లడించారు.

janasena enrolments
జనసేన పార్టీ సభ్యత్వ నమోదు
author img

By

Published : Nov 24, 2020, 4:52 PM IST

జనసేనను గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు సభ్యత్వ నమోదు చేపట్టామని.. ఆ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలోని జనసేన కార్యాలయంలో.. పలువురు కార్యకర్తలతో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

రూ. 500లు వెచ్చించి సభ్యత్వం తీసుకున్న వారికి.. రూ. 5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నామని మధుసూదన్​ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

జనసేనను గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు సభ్యత్వ నమోదు చేపట్టామని.. ఆ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలోని జనసేన కార్యాలయంలో.. పలువురు కార్యకర్తలతో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

రూ. 500లు వెచ్చించి సభ్యత్వం తీసుకున్న వారికి.. రూ. 5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నామని మధుసూదన్​ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:

ప్రభుత్వ చర్యలకు తెదేపా విఘాతం: మంత్రి బొత్స

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.