ETV Bharat / state

నిరాడంబరంగా జలధి ఉత్సవం - మడకశిరలో మొహరం వేడుకలు

కరోనా నేపథ్యంలో అనంతపురం జిల్లా మడకశిరలో నిరాడంబరంగా జలధి ఉత్సవం నిర్వహించారు. కులమతాలకు అతీతంగా మొహర్రం వేడుకలు జరిగాయి.

jaladhi utsav at madakasira
మడకశిరలో మొహరం
author img

By

Published : Aug 31, 2020, 8:52 AM IST

మొహర్రం సందర్భంగా అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో తేరువీధి, కోటవీధి, మైన్ బజార్లలో కొన్ని రోజుల క్రితం పీర్లు కొలువుదీరాయి. పీర్లకు వెండి గొడుగులతో, వస్త్రాలతో, పూలతో అలంకరించి ముజావర్లు ప్రతి రోజు పూజలు నిర్వహించారు. కులమతాలకు అతీతంగా మొహర్రం వేడుకలు జరుపుకొంటారు. ఈ నేపథ్యంలో హిందూ, ముస్లింలు చక్కెర చదివింపులు చేయించి పీర్లను దర్శించుకున్నారు. ఆదివారం పట్టణంలో ఉన్న అన్ని పీర్లకు జలధి ఉత్సవం నిర్వహించారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిరాడంబరంగా జలధి ఉత్సవంలో పాల్గొన్నారు.

మొహర్రం సందర్భంగా అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో తేరువీధి, కోటవీధి, మైన్ బజార్లలో కొన్ని రోజుల క్రితం పీర్లు కొలువుదీరాయి. పీర్లకు వెండి గొడుగులతో, వస్త్రాలతో, పూలతో అలంకరించి ముజావర్లు ప్రతి రోజు పూజలు నిర్వహించారు. కులమతాలకు అతీతంగా మొహర్రం వేడుకలు జరుపుకొంటారు. ఈ నేపథ్యంలో హిందూ, ముస్లింలు చక్కెర చదివింపులు చేయించి పీర్లను దర్శించుకున్నారు. ఆదివారం పట్టణంలో ఉన్న అన్ని పీర్లకు జలధి ఉత్సవం నిర్వహించారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిరాడంబరంగా జలధి ఉత్సవంలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'నూతన్​నాయుడుతో నాకు ప్రాణహాని ఉంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.