ETV Bharat / state

పాత్రికేయులకు 'పక్కా' గృహాలు

అనంతపురం జిల్లా రాయదుర్గంలో పాత్రికేయ గృహ నిర్మాణ పథకాన్ని మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాత్రికేయులకు లబ్ధి చేకూరుతుందన్నారు.

author img

By

Published : Feb 20, 2019, 8:27 PM IST

కాలవ శ్రీనివాసులు

అనంతపురం జిల్లా రాయదుర్గంలో పాత్రికేయ గృహ నిర్మాణ పథకాన్ని మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాత్రికేయులకు లబ్ధి చేకూరుతుందన్నారు. తన నియోజక వర్గం నుంచే ఈ పథకానికి ప్రారంభించడంఆనందంగా ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పాత్రికేయులకు శాశ్వత గృహాలు నిర్మిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతికి తెలుగుదేశం ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు.

ఇవి కూడా చదవండి

కాలవ శ్రీనివాసులు

అనంతపురం జిల్లా రాయదుర్గంలో పాత్రికేయ గృహ నిర్మాణ పథకాన్ని మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాత్రికేయులకు లబ్ధి చేకూరుతుందన్నారు. తన నియోజక వర్గం నుంచే ఈ పథకానికి ప్రారంభించడంఆనందంగా ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పాత్రికేయులకు శాశ్వత గృహాలు నిర్మిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతికి తెలుగుదేశం ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు.

ఇవి కూడా చదవండి

రామసుబ్బారెడ్డిని గెలిపిస్తా: ఆది

అంగన్​వాడీల్లో.. ''పోషకలోపాలు''

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.