ETV Bharat / state

భక్తిశ్రద్ధలతో కదిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వెండిరథం ప్రాకారోత్సవం

అనంతపురం జిల్లా కదిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వెండిరథ ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించారు.

author img

By

Published : Jun 16, 2021, 1:06 PM IST

Kadiri Srilakshmi Narasimhaswamy
కదిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి

అనంతపురం జిల్లా కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో వెండిరథ ప్రాకారోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి మంగళవారం స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం.. ఉత్సవమూర్తులను వెండి రథంపై అధిష్టించి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం వెండి రథోత్సవాన్ని నిర్వహించారు. కొవిడ్ నిబంధనలకు కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించారు.

అనంతపురం జిల్లా కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో వెండిరథ ప్రాకారోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి మంగళవారం స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం.. ఉత్సవమూర్తులను వెండి రథంపై అధిష్టించి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం వెండి రథోత్సవాన్ని నిర్వహించారు. కొవిడ్ నిబంధనలకు కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించారు.

ఇదీచదవండి.

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న అశోక్ గజపతిరాజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.