ETV Bharat / state

ఉరవకొండలో వ్యాపారుల ఆందోళన... ఇందుకే..

author img

By

Published : Nov 16, 2019, 4:53 PM IST

ఉరవకొండలో గవిమఠం ఆస్తులను వేలం వేస్తున్నందున... అక్కడి దుకాణదారులు ఆందోళన చేశారు. తహసీల్దార్​కు వినతిపత్రం ఇచ్చారు.

ధర్నా చేస్తున్న దుకాణదారులు
ఉరవకొండలో దుకాణదారుల ఆందోళన

అనంతపురం జిల్లా ఉరవకొండలోని గవిమఠం ఏరియాలో దుకాణదారులు ధర్నా చేశారు. ఈ నెల 18, 19 తేదీల్లో గవిమఠం ఆస్తులు బహిరంగ వేలం వేసేందుకు సిద్ధమవుతుండగా... వేలం నిర్వహించొద్దని వ్యాపారులు డిమాండ్ చేశారు. మఠం భూముల్లో శాశ్వత, తాత్కాలిక భవనాలు 306 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వ్యాపారులు చాలా ఏళ్లుగా అద్దె కట్టకపోవడంతో... గవిమఠం ఆదాయం కోల్పోతుందని అధికారులు చెప్పారు. అందుకే వేలం నిర్వహించాలని భావిస్తున్నట్లు వివరించారు. కాగా... వేలం నిర్వహించొద్దని స్థానిక వ్యాపారులు డిమాండ్ చేశారు. గవిమఠం వెళ్లే దారిపై బైఠాయించి నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ వాణిశ్రీకి వినతిపత్రం ఇచ్చారు.

ఇదీచూడండి.చీటీల పేరుతో మోసం... ధర్నాకు దిగిన మహిళలు

ఉరవకొండలో దుకాణదారుల ఆందోళన

అనంతపురం జిల్లా ఉరవకొండలోని గవిమఠం ఏరియాలో దుకాణదారులు ధర్నా చేశారు. ఈ నెల 18, 19 తేదీల్లో గవిమఠం ఆస్తులు బహిరంగ వేలం వేసేందుకు సిద్ధమవుతుండగా... వేలం నిర్వహించొద్దని వ్యాపారులు డిమాండ్ చేశారు. మఠం భూముల్లో శాశ్వత, తాత్కాలిక భవనాలు 306 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వ్యాపారులు చాలా ఏళ్లుగా అద్దె కట్టకపోవడంతో... గవిమఠం ఆదాయం కోల్పోతుందని అధికారులు చెప్పారు. అందుకే వేలం నిర్వహించాలని భావిస్తున్నట్లు వివరించారు. కాగా... వేలం నిర్వహించొద్దని స్థానిక వ్యాపారులు డిమాండ్ చేశారు. గవిమఠం వెళ్లే దారిపై బైఠాయించి నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ వాణిశ్రీకి వినతిపత్రం ఇచ్చారు.

ఇదీచూడండి.చీటీల పేరుతో మోసం... ధర్నాకు దిగిన మహిళలు

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.