ETV Bharat / state

చెరకు తోటలో అగ్ని ప్రమాదం... రూ.6 లక్షల నష్టం - వజ్రకరూర్​ వార్తలు

అనంతపురం జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్ తాగి పడేయగా.. అది అంటుకొని ఆరు ఎకరాల చెరకు తోట దగ్ధమైంది. రూ.6 లక్షల నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

fire accident in a sugarcane field in anantapur districtfire accident in a sugarcane field in anantapur district
చెరకు తోటలో అగ్ని ప్రమాదం... రూ.60 లక్షల నష్టం
author img

By

Published : Mar 23, 2021, 8:21 AM IST

Updated : Mar 23, 2021, 9:15 AM IST

అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం గంజిగుంట గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్ తాగి పడేయగా.. అది అంటుకుని 6 ఎకరాల చెరకు తోట దగ్ధమైంది. చెరకు తోటలు పూర్తిగా కాలిపోయాయని నాగేంద్ర, ఆంజనేయలు అనే రైతులు అవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి చెరుకు సాగు చేశామని వాపోయారు. రూ.60 లక్షల నష్టం వాటిల్లిందన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరారు.

అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం గంజిగుంట గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్ తాగి పడేయగా.. అది అంటుకుని 6 ఎకరాల చెరకు తోట దగ్ధమైంది. చెరకు తోటలు పూర్తిగా కాలిపోయాయని నాగేంద్ర, ఆంజనేయలు అనే రైతులు అవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి చెరుకు సాగు చేశామని వాపోయారు. రూ.60 లక్షల నష్టం వాటిల్లిందన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరారు.

ఇదీ చదవండి: మేలపురం దుకాణంలో అగ్ని ప్రమాదం

Last Updated : Mar 23, 2021, 9:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.