ETV Bharat / state

విద్యుదాఘాతంతో అపస్మారక స్థితిలో రైతు... జింక మృతి - అనంతపురంలో షాక్ సర్క్యూట్​తో జింక మృతి

అనంతపురం జిల్లాలో విద్యుదాఘూతంతో జింక మృతి చెందింది. ఆ జింకను కంచె నుంచి తీసేందుకు రైతు జయన్న ప్రయత్నిస్తుండగా అతనికి షాక్ తగిలింగి. ఈ ఘటనలో అపస్మారక స్థితిలోకి వెళ్లిన జయన్నను తోటి రైతులు ఆసుపత్రికి తరలించారు.

farmer gets injured and deer died due to shock circuit at uravakonda in ananthapur district
విద్యుధాఘాతంతో అపస్మారక స్థితిలో రైతు
author img

By

Published : May 31, 2020, 11:35 PM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామానికి చెందిన జయన్న వేరుశెనగ పంట వేశాడు. పొలానికి రక్షణగా కంచె ఏర్పాటు చేసుకున్నాడు. రోజూలాగే పొలంలోని కంచెకు విద్యుత్ సరఫరా ఇచ్చి వెళ్ళాడు. ఉదయం వెళ్లేసరికి విద్యుధాఘాతం​తో కంచెలో జిక్కుకొని జింక మృతి చెందింది.

ఆ జింక మృతదేహాన్ని బయటకు తెసే క్రమంలో రైతు జయన్నకు కరెంట్ షాక్ కొట్టింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆ రైతును గమనించిన చుట్టుపక్కల రైతులు.. వెంటనే ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ నుంచి అనంతపురం ఆసుపత్రికి తరలించారు.

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామానికి చెందిన జయన్న వేరుశెనగ పంట వేశాడు. పొలానికి రక్షణగా కంచె ఏర్పాటు చేసుకున్నాడు. రోజూలాగే పొలంలోని కంచెకు విద్యుత్ సరఫరా ఇచ్చి వెళ్ళాడు. ఉదయం వెళ్లేసరికి విద్యుధాఘాతం​తో కంచెలో జిక్కుకొని జింక మృతి చెందింది.

ఆ జింక మృతదేహాన్ని బయటకు తెసే క్రమంలో రైతు జయన్నకు కరెంట్ షాక్ కొట్టింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆ రైతును గమనించిన చుట్టుపక్కల రైతులు.. వెంటనే ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ నుంచి అనంతపురం ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

ద్విచక్రవాహనం-ఆటో ఢీ... ఒకరికి తీవ్రగాయాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.