ETV Bharat / state

రెడ్​జోన్​ ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల పంపిణీ - ananthapuram latest covid news

హిందూపురంలోని రెడ్​జోన్లలో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఎంపీ గోరంట్ల మాధవ్​ దాతల సహాయంలో నిత్యావసర వస్తవులను అందజేశారు. ప్రజలెవ్వరూ బయటకు రాకుండా ఈ కిట్లు ఇంటింటికి అందజేస్తామని తెలిపారు.

essentials door delivery distribution to poor people in hindupur redzones
రెడ్​జోన్​లో ఇంటింటికి నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ మాధవ్​
author img

By

Published : Apr 30, 2020, 3:56 PM IST

అనంతపురం జిల్లా హిందూపురంలో రెడ్​జోన్లుగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం ఇక్కట్లు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ గోరంట్ల మాధవ్​ దాతల సహకారంతో నిత్యావసర వస్తువులను పంచిపెట్టారు. ఈ పంపిణీ కార్యక్రమం పూర్తిగా రెడ్​జోన్​ పరిధిలో ఉన్నందునా... పోలీసులు, మున్సిపల్​ అధికారులు పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీ మాధవ్​ ప్రారంభించారు.

essentials door delivery distribution to poor people in hindupur redzones
రెడ్​జోన్​లో ఇంటింటికి నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ మాధవ్​

అనంతపురం జిల్లా హిందూపురంలో రెడ్​జోన్లుగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం ఇక్కట్లు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ గోరంట్ల మాధవ్​ దాతల సహకారంతో నిత్యావసర వస్తువులను పంచిపెట్టారు. ఈ పంపిణీ కార్యక్రమం పూర్తిగా రెడ్​జోన్​ పరిధిలో ఉన్నందునా... పోలీసులు, మున్సిపల్​ అధికారులు పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీ మాధవ్​ ప్రారంభించారు.

essentials door delivery distribution to poor people in hindupur redzones
రెడ్​జోన్​లో ఇంటింటికి నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ మాధవ్​

ఇదీ చదవండి :

రాజంపేటలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరకుల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.