ETV Bharat / state

నాటుసారా కేంద్రాలపై పోలీసుల దాడి.. బెల్లం ఊట ధ్వంసం

అనంతపురం జిల్లాలో నాటుసారా కేంద్రాలపై దాడి చేసిన పోలీసులు భారీగా నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 1250 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు.

author img

By

Published : Jul 12, 2020, 11:06 AM IST

enforcement attacks on liquor produe centres in ananthapuram district
నాటుసారా కేంద్రాలపై పోలీసుల దాడి

అనంతపురం జిల్లా గుడిబండ మండలం మందలపల్లి తాండ, ముత్తుకూరు తాండల్లో స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ పోలీసులు నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. భారీగా నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో 1250 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. గోపీనాయక్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పరారైన అతని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

ఇవీ చదవండి...

అనంతపురం జిల్లా గుడిబండ మండలం మందలపల్లి తాండ, ముత్తుకూరు తాండల్లో స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ పోలీసులు నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. భారీగా నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో 1250 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. గోపీనాయక్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పరారైన అతని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

ఇవీ చదవండి...

'చెన్నై, కోల్‌కతా కేంద్రంగా మానవ అక్రమ రవాణా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.