ETV Bharat / state

మడకశిరలో విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆందోళన - మడకశిరలో విద్యుత్ ఉద్యోగుల ధర్నా వార్తలు

తమను రెగ్యులరైజ్ చేయాలంటూ అనంతపురం జిల్లా మడకశిరలో విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. సీఎం జగన్ ప్రజాసంకల్ప యాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

electricity contract employees dharna in madakasira ananthapuram district
మడకశిరలో విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆందోళన
author img

By

Published : Jun 10, 2020, 3:24 PM IST

అనంతపురం జిల్లా మడకశిర విద్యుత్ కార్యాలయం వద్ద విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన చేపట్టారు. తమను రెగ్యులర్ చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రజాసంకల్ప యాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి తమను శాశ్వత ఉద్యోగులుగా చేస్తామని హామీ ఇచ్చారని.. ఇప్పుడు దానిని నిలబెట్టుకోవాలని కోరారు. గురువారం జరిగే మంత్రివర్గ భేటీలో ఈ విషయం గురించి చర్చించాలని డిమాండ్ చేశారు.

అనంతపురం జిల్లా మడకశిర విద్యుత్ కార్యాలయం వద్ద విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన చేపట్టారు. తమను రెగ్యులర్ చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రజాసంకల్ప యాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి తమను శాశ్వత ఉద్యోగులుగా చేస్తామని హామీ ఇచ్చారని.. ఇప్పుడు దానిని నిలబెట్టుకోవాలని కోరారు. గురువారం జరిగే మంత్రివర్గ భేటీలో ఈ విషయం గురించి చర్చించాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి... కాళ్లు, చేతులకు తాడుతో మృతదేహం లభ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.