ETV Bharat / state

పేకాట స్థావరాలపై దాడులు.. 8 మంది అరెస్టు

author img

By

Published : Dec 4, 2020, 10:58 AM IST

పేకాట స్థావరంపై దాడులు చేసిన అనంతపురం జిల్లా పోలీసులు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నగదు, చరవాణిలు, ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

Eight people arrested in attacks on poker sites
పేకాట స్థావరాలపై దాడులు ఎనిమిది మంది అరెస్టు

అనంతపురం జిల్లా పామిడి మండలం అక్కజాంపల్లి గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై పామిడి పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. తమకు వచ్చిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి ఈ దాడులు చేసినట్లు సీఐ శ్యామ్ రావు తెలిపారు. 8 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసి, వారి నుంచి 2 లక్షల 91,840 నగదు స్వాధీనం చేసుకున్నారు.

8 చరవాణిలు, 14 ద్విచక్ర వాహనాలు సైతం పట్టుబడినట్టు తెలిపారు. ఎక్కడైనా సరే అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పేకాట, మట్కా, అక్రమ ఇసుక, మద్యం రవాణా చేస్తున్నట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

అనంతపురం జిల్లా పామిడి మండలం అక్కజాంపల్లి గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై పామిడి పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. తమకు వచ్చిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి ఈ దాడులు చేసినట్లు సీఐ శ్యామ్ రావు తెలిపారు. 8 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసి, వారి నుంచి 2 లక్షల 91,840 నగదు స్వాధీనం చేసుకున్నారు.

8 చరవాణిలు, 14 ద్విచక్ర వాహనాలు సైతం పట్టుబడినట్టు తెలిపారు. ఎక్కడైనా సరే అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పేకాట, మట్కా, అక్రమ ఇసుక, మద్యం రవాణా చేస్తున్నట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

ఇవీ చూడండి:

కదిరి లక్ష్మీనరసింహ స్వామికి బంగారు గొలుసు బహుకరణ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.