ETV Bharat / state

తెదేపా ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు పంపిణీ

author img

By

Published : Apr 24, 2020, 7:58 PM IST

అనంతపురం జిల్లా కంబదూరు మండలం ఎర్రమాలేపల్లిలో తెదేపా నేతలు పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

lock down in ananthapur
తెదేపా ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు పంపిణీ

అనంతపురం జిల్లా కంబదూరు మండలం ఎర్రమాలేపల్లిలో తెదేపా నేతలు పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. గ్రామంలో పలువురు తెలుగుదేశం పార్టీకి చెందినవారు చందాలు వేసుకుని బియ్యం, గోధుమపిండి, పామాయిల్, కోడిగుడ్లు, అరటి పండ్లతో పాటు కూరగాయల్ని పంపిణీ చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో పేదలు ఇబ్బంది పడుతున్నందున ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.

అనంతపురం జిల్లా కంబదూరు మండలం ఎర్రమాలేపల్లిలో తెదేపా నేతలు పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. గ్రామంలో పలువురు తెలుగుదేశం పార్టీకి చెందినవారు చందాలు వేసుకుని బియ్యం, గోధుమపిండి, పామాయిల్, కోడిగుడ్లు, అరటి పండ్లతో పాటు కూరగాయల్ని పంపిణీ చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో పేదలు ఇబ్బంది పడుతున్నందున ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.