ETV Bharat / state

కాళ్లు, చేతులకు తాడుతో మృతదేహం లభ్యం - latest ananthapuram district news

అనంతపురం జిల్లా పరిగి మండల కేంద్రం సమీపంలో చెరువులో ఒక వ్యక్తి మృతదేహం అనుమానాస్పద రీతిలో లభ్యమైంది.

ananthapuram district
కాళ్లు, చేతులుకు తాడుతో మృతదేహం..
author img

By

Published : Jun 10, 2020, 2:45 PM IST

అనంతపురం జిల్లా పరిగి మండలంలోని చెరువులో కిష్టప్ప(50) అనే వ్యక్తి మృతదేహం... కాళ్లు చేతులు తాడుతో బంధించి అనుమానాస్పద రీతిలో లభ్యమైంది. ఎవరైనా హత్య చేసి పడేశారా... లేకపోతే కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పరిగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

అనంతపురం జిల్లా పరిగి మండలంలోని చెరువులో కిష్టప్ప(50) అనే వ్యక్తి మృతదేహం... కాళ్లు చేతులు తాడుతో బంధించి అనుమానాస్పద రీతిలో లభ్యమైంది. ఎవరైనా హత్య చేసి పడేశారా... లేకపోతే కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పరిగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇది చదవండి బాలిక పై అత్యాచారయత్నం.. నిందితుల అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.