ETV Bharat / state

నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ - నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ

లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న రోజువారీ కూలీలకు అండగా నిలుస్తున్నారు దాతలు. బియ్యం, నిత్యావసరాలు అందజేస్తూ.. వారి ఆకలి తీరుస్తున్నారు.

daily needs distributed to poor people at penugonda ananthapuram
నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ
author img

By

Published : Apr 12, 2020, 1:02 PM IST

అనంతపురం జిల్లా పెనుగొండ మండలం వెంకటరెడ్డిపల్లిలో ఎస్​.ఆర్.ఆర్. ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 50 మంది నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన రోజువారీ కూలీలకు వీటిని అందజేశారు.

అనంతపురం జిల్లా పెనుగొండ మండలం వెంకటరెడ్డిపల్లిలో ఎస్​.ఆర్.ఆర్. ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 50 మంది నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన రోజువారీ కూలీలకు వీటిని అందజేశారు.

ఇవీ చదవండి.. కరోనాపై వదంతులు సృష్టించాడు.. కటకటాలపాలయ్యాడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.