ETV Bharat / state

'ఓట్ల కోసమే జగన్ బీసీ నినాదం'

వెనుకబడిన తరగతులపై వైకాపా అధ్యక్షుడు జగన్ కపట ప్రేమ చూపిస్తున్నారని మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. ఓట్ల కోసమే జగన్ బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారని ఆరోపించారు.

author img

By

Published : Feb 18, 2019, 3:45 PM IST

కాలవ శ్రీనివాసులు

కాలవ శ్రీనివాసులు
వెనుకబడిన తరగతులపై వైకాపా అధ్యక్షుడు జగన్ కపట ప్రేమ చూపిస్తున్నారని మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఓట్ల కోసమే జగన్ బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారని ఆరోపించారు. వైఎస్ హయాంలో బీసీలకు ఏ మేరకు న్యాయం జరిగిందో తెలపాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే బీసీలను అన్నిరంగాలలో ముందుంచడానికి కృషి చేస్తుందన్నారు.
undefined

ఇవి కూడా చదవండి.

జగన్.... నా పై పోటీ చెయ్ : గంటా

24న తెదేపాలోకి కిషోర్ చంద్రదేవ్

కాలవ శ్రీనివాసులు
వెనుకబడిన తరగతులపై వైకాపా అధ్యక్షుడు జగన్ కపట ప్రేమ చూపిస్తున్నారని మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఓట్ల కోసమే జగన్ బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారని ఆరోపించారు. వైఎస్ హయాంలో బీసీలకు ఏ మేరకు న్యాయం జరిగిందో తెలపాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే బీసీలను అన్నిరంగాలలో ముందుంచడానికి కృషి చేస్తుందన్నారు.
undefined

ఇవి కూడా చదవండి.

జగన్.... నా పై పోటీ చెయ్ : గంటా

24న తెదేపాలోకి కిషోర్ చంద్రదేవ్


New Delhi, Feb 18 (ANI): Union Finance Minister Arun Jaitley addressed the customary post budget meeting of central board of the Reserve Bank of India (RBI) in the national capital on Monday. RBI Governor Shaktikanta Das and several other senior officials attended the meeting. The meeting took place against the backdrop of a slight deviation from the fiscal deficit target for the current financial year.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.