ETV Bharat / state

వేరుశనగ పంటకు నిప్పు... లక్షల్లో నష్టం - అనంతపురంలో పంటకు నిప్పు

వేరుశెనగ వాముకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటనలో అనంతపురం జిల్లా శెట్టూరులో జరిగింది.

వేరుశనగ పంటకు నిప్పు... లక్షల్లో ఆస్తి నష్టం.
author img

By

Published : Nov 25, 2019, 10:21 PM IST

వేరుశనగ పంటకు నిప్పు... లక్షల్లో ఆస్తి నష్టం.

అనంతపురం జిల్లా శెట్టూరులో అగ్నిప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు చిన్నంపల్లి గ్రామ రైతు గోవిందప్పకు చెందిన వేరుశెనగపంట వాముకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో సూమారు 25 ఎద్దుల బండ్ల పంట దగ్ధమైందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల విలువైన పంట తగలబడిపోయిందన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది.

వేరుశనగ పంటకు నిప్పు... లక్షల్లో ఆస్తి నష్టం.

అనంతపురం జిల్లా శెట్టూరులో అగ్నిప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు చిన్నంపల్లి గ్రామ రైతు గోవిందప్పకు చెందిన వేరుశెనగపంట వాముకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో సూమారు 25 ఎద్దుల బండ్ల పంట దగ్ధమైందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల విలువైన పంట తగలబడిపోయిందన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది.

ఇవీ చదవండి

మావోల ప్రతీకారం.. 9వాహనాలు దగ్ధం..

Intro:ap_atp_62_25_verusengaku_nippu_av_ap10005
~~~~~~~~~~~~*
వేరుశనగ పంటకు నిప్పు...రూ. లక్షల్లో ఆస్తి నష్టం...
--------*
ఆరుగాలం కష్టించి పండించిన వేరుశనగ పంట పూర్తిగా దగ్ధమై పోయిందని ఆ అన్నదాత నిర్మించుకో లేకపోతున్నాడు...
అనంతపురం జిల్లా శెట్టూరు మండలం చిన్నంపల్లి గ్రామంలో రైతు గోవిందప్ప కు చెందిన సుమారు 25 ఎద్దుల బండ్ల వేరుశెనగ వాముకు గుర్తుతెలియని దుండగులు పెట్టారు. గ్రామంలో ఓ పక్క జాతర జరుగుతుండడంతో ఈ సంఘటనకు పాల్పడినట్లు విశ్వసనీయ సమాచారం. పోలీసులకు సమాచారం అందించామని పూర్తి వివరాలు వారి దర్యాప్తులో తేలాల్సి ఉందని గ్రామానికి చెందిన రైతులు తెలిపారు.Body:రామకృష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.