ETV Bharat / state

పడకల కొరతతో కరోనా బాధితుల ఇబ్బందులు - ananthapuram hospital latest news

అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. పడకలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో గత్యంతరం లేక వెదురు పడకలు, నేలపై, కుర్చీలోనే చికిత్స పొందుతున్నారు.

corona patients problems in ananthapuram govt hospital
అనంతపురం ప్రభుత్వాస్పత్రి
author img

By

Published : May 14, 2021, 7:55 PM IST

అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గంటల వ్యవధిలోనే ఇద్దరు నుంచి ముగ్గురు ప్రాణాలు కోల్పోతున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. గుత్తి ప్రాంతానికి చెందిన ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. మృతదేహం పక్కనే బాధితులకు చికిత్స అందిస్తుండటంతో వారు భయాందోళనకు గురవుతున్నారు. ఈ అంశంపై వైద్యాధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.

అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గంటల వ్యవధిలోనే ఇద్దరు నుంచి ముగ్గురు ప్రాణాలు కోల్పోతున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. గుత్తి ప్రాంతానికి చెందిన ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. మృతదేహం పక్కనే బాధితులకు చికిత్స అందిస్తుండటంతో వారు భయాందోళనకు గురవుతున్నారు. ఈ అంశంపై వైద్యాధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.

ఇదీచదవండి.: ఎంపీ రఘురామకృష్ణరాజును అరెస్టు చేసిన సీఐడీ అధికారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.