ETV Bharat / state

నాగలి పట్టి.. పొలం దున్నిన కలెక్టర్​

రైతులకు అత్యంత ముఖ్యమైన కార్యక్రమం ఏరువాక. ఇందులో అనంతపురం జిల్లా కలెక్టర్​ గంధం చంద్రుడు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. భావితరాలకు వ్యవసాయ ప్రాముఖ్యతను తెలియజేయడానికే కుటుంబ సభ్యులతో కలిసి ఏరువాకలో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.

author img

By

Published : Jul 5, 2020, 9:16 PM IST

Updated : Jul 18, 2020, 6:15 PM IST

collectore visited eruvaka
ఏరువాక కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్


అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామంలో కలెక్టర్ గంధం చంద్రుడు ఏరువాక కార్యక్రమాన్ని పరిశీలించారు. విత్తన గొర్రు ద్వారా విత్తనాలు ఎలా విత్తుతారు అనే విషయాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు.

నేటి యువతరానికి వ్యవసాయం ప్రాధాన్యత విలువలను తెలపడం కోసమే కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. గ్రామంలోని వర్షాభావ పరిస్థితులపై రైతులతో చర్చించారు.


అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామంలో కలెక్టర్ గంధం చంద్రుడు ఏరువాక కార్యక్రమాన్ని పరిశీలించారు. విత్తన గొర్రు ద్వారా విత్తనాలు ఎలా విత్తుతారు అనే విషయాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు.

నేటి యువతరానికి వ్యవసాయం ప్రాధాన్యత విలువలను తెలపడం కోసమే కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. గ్రామంలోని వర్షాభావ పరిస్థితులపై రైతులతో చర్చించారు.

ఇవీ చూడండి...

'వైరస్ వ్యాప్తి నివారణకు ధర్మవరంలో కఠినంగా లాక్​డౌన్'

Last Updated : Jul 18, 2020, 6:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.