ఇది చూడండి: నిలకడగా జైట్లీ ఆరోగ్యం-ఎయిమ్స్ ప్రకటన
గురుకుల పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనీఖీలు - ananthapuram
అనంతపురంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హాస్టల్ వార్డెన్, టీచర్లకు మధ్య సమన్వయం లేకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.
బాలికల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను తనీఖీ చేసిన కలెక్టర్
ఇది చూడండి: నిలకడగా జైట్లీ ఆరోగ్యం-ఎయిమ్స్ ప్రకటన
Intro:ఈశ్వరాచారి.... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్
యాంకర్.....కారు ఆశ చూపించి 55 వేల నగదు ను అపహరించారు. గుంటూరు శ్రీనాగర్ లో నివాసం ఉంటున్న రఘు ఇన్సూరెన్స్ కంపెనీ లొ పనిచేస్తున్నాడు. తనకు 20 వేల జీతం వస్తుంది. ఈ నేపధ్యంలో ఒక మోస్తాదు కారు విక్రయం చేద్దామని ఆన్లైన్ లో వెతికాడు. olx లో కారులను ఆయన పరిశీలించారు. తనకు నచ్చిన కారు మోడల్ 3 లక్షల 70 వేల లభిస్తుందని ఆయన ఆశభావం వ్యక్తంచేశారు. అనుకున్నదే తరువుగా సంబంధించిన వ్యక్తిని సంప్రదించాడు. ఇక్కడే అసలు కథ మొదలైనది.. బాధితుడు కారు ను చూశాడు టెస్ట్ ట్రైల్ వేశారు. నచ్చిందని వెంటనే 5 వేల నగదును పవన్ కుమార్ అనే వ్యక్తి కి అడ్వాన్స్ ఇచ్చారు. మరోసాటి రోజు 50 వేల నగదు అకౌంట్ ద్వారా చెల్లించారు. మంచిరోజు చూసి కారు ఇంటికి తెచ్చుకొందాం అని ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ , సదరు పవన్ కుమార్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. కారు ఉన్న ప్రదేశానికి వెళ్లి అక్కడ అడిగితే ఈ కారు నాది నీకు ఎవరు అమ్మేరు అంటూ సమాధానం రావడం తో మోసపోయామని బాధితుడు పోలీసులు ను ఆశ్రయించారు. తనకు తగిన న్యాయం చేయాలని గుంటూరు ఎస్పీ కార్యలయంలో ఎఏస్పీ కి పిర్యాదు చేశారు.
Body:బైట్....రఘు...బాధితుడు.
Conclusion:
యాంకర్.....కారు ఆశ చూపించి 55 వేల నగదు ను అపహరించారు. గుంటూరు శ్రీనాగర్ లో నివాసం ఉంటున్న రఘు ఇన్సూరెన్స్ కంపెనీ లొ పనిచేస్తున్నాడు. తనకు 20 వేల జీతం వస్తుంది. ఈ నేపధ్యంలో ఒక మోస్తాదు కారు విక్రయం చేద్దామని ఆన్లైన్ లో వెతికాడు. olx లో కారులను ఆయన పరిశీలించారు. తనకు నచ్చిన కారు మోడల్ 3 లక్షల 70 వేల లభిస్తుందని ఆయన ఆశభావం వ్యక్తంచేశారు. అనుకున్నదే తరువుగా సంబంధించిన వ్యక్తిని సంప్రదించాడు. ఇక్కడే అసలు కథ మొదలైనది.. బాధితుడు కారు ను చూశాడు టెస్ట్ ట్రైల్ వేశారు. నచ్చిందని వెంటనే 5 వేల నగదును పవన్ కుమార్ అనే వ్యక్తి కి అడ్వాన్స్ ఇచ్చారు. మరోసాటి రోజు 50 వేల నగదు అకౌంట్ ద్వారా చెల్లించారు. మంచిరోజు చూసి కారు ఇంటికి తెచ్చుకొందాం అని ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ , సదరు పవన్ కుమార్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. కారు ఉన్న ప్రదేశానికి వెళ్లి అక్కడ అడిగితే ఈ కారు నాది నీకు ఎవరు అమ్మేరు అంటూ సమాధానం రావడం తో మోసపోయామని బాధితుడు పోలీసులు ను ఆశ్రయించారు. తనకు తగిన న్యాయం చేయాలని గుంటూరు ఎస్పీ కార్యలయంలో ఎఏస్పీ కి పిర్యాదు చేశారు.
Body:బైట్....రఘు...బాధితుడు.
Conclusion: