ETV Bharat / state

వైకాపా నాయకుల మధ్య ఆధిపత్య పోరు.. పలువురికి గాయాలు - latest news in anantapur district

అనంతపురం జిల్లా పుట్లూరు మండలం మడుగుపల్లి గ్రామంలో వైకాపా నాయకుల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. ఈ దాడిలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.

police
బందోబస్తు
author img

By

Published : Apr 18, 2021, 11:57 AM IST

అనంతపురం జిల్లా మడుగుపల్లి గ్రామంలో ఇద్దరు వైకాపా నాయకుల మధ్య ఆధిపత్య పోరు కారణంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాలకు చెందిన నాయకులు పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని.. అదుపు చేసి బందోబస్తు నిర్వహించారు.

అనంతపురం జిల్లా మడుగుపల్లి గ్రామంలో ఇద్దరు వైకాపా నాయకుల మధ్య ఆధిపత్య పోరు కారణంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాలకు చెందిన నాయకులు పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని.. అదుపు చేసి బందోబస్తు నిర్వహించారు.

ఇదీ చదవండీ.. ఆందోళన: రాష్ట్రంలో అనూహ్యంగా పెరుగుతున్న కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.