ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న కారు.. ఒకరు మృతి

author img

By

Published : Nov 3, 2019, 11:22 AM IST

ద్విచక్రవాహనంపై పొలం వెళ్తుండగా కారు ఢీకొని రైతు మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా కోటూరులో జరిగింది.

కోటూరులో రోడ్డు ప్రమాదం
కోటూరులో రోడ్డు ప్రమాదం

అనంతపురం జిల్లా తనకల్లు మండలం కోటూరు వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. కారు, ద్విచక్రవాహనాన్ని ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. కోటూరుకు చెందిన శివరామిరెడ్డి బైక్​పై పొలానికి వెళుతుండగా.. కదిరి నుంచి మదనపల్లి వెళ్తోన్న ఇన్నోవా వాహనం వెనుక నుంచి ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కోటూరులో రోడ్డు ప్రమాదం

అనంతపురం జిల్లా తనకల్లు మండలం కోటూరు వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. కారు, ద్విచక్రవాహనాన్ని ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. కోటూరుకు చెందిన శివరామిరెడ్డి బైక్​పై పొలానికి వెళుతుండగా.. కదిరి నుంచి మదనపల్లి వెళ్తోన్న ఇన్నోవా వాహనం వెనుక నుంచి ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

భర్తను రోకలిబండతో మోది హత్య చేసిన భార్య

Intro:రిపోర్టర్. శ్రీనివాసులు
సెంటర్. కదిరి
మొబైల్ నం. 7032975449
Ap_Atp_46_03_ Car_Two wealer_Dhee_Okaru_Mruthi_AV_AP10004Body:అనంతపురం జిల్లా తనకల్లు మండలం కోటూరు వద్ద 42వ జాతీయ రహదారిపై కారు _ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కోటూరు కు చెందిన శివరామిరెడ్డి పొలం వద్దకు వెళ్లి ఇంటికి వెళుతున్న సమయంలో కదిరి నుంచి మదనపల్లి వెళుతున్న ఇన్నోవా వెనుక నుంచి ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శివరామిరెడ్డి ని చికిత్స కోసం కదిరికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య ,నలుగురు పిల్లలు ఉన్నారు.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.