ETV Bharat / state

ఇవెంతో ప్రత్యేకం... ఒకే ఏడాదిలో మూడుసార్లు వికసించిన "బ్రహ్మకమలం"

సాధారణంగా బ్రహ్మకమలాలు 12 ఏళ్లకు ఒక్కసారి వికసిస్తాయి. కానీ, అనంతపురం జిల్లాలోని శ్రీదత్త మహాయోగ పీఠంలో ఒకే సంవత్సరంలో మూడు సార్లు ఈ పుష్పాలు విరబూయటంతో ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

author img

By

Published : Aug 21, 2019, 9:38 AM IST

విరబూసిన బ్రహ్మకమలాలు
విరబూసిన బ్రహ్మకమలాలు

అనంతపురం జిల్లాలోని శ్రీదత్త మహాయోగ పీఠంలో రెండు బ్రహ్మకమలాలు విరబూసాయి. 12 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే పూసే ఈ పుష్పాలు...ఇక్కడ ఒకే సంవత్సరంలో స్వామివారి ఆశీస్సుల వల్ల మూడుసార్లు రెండేసి పుష్పాలు వికసించాయని దత్త పీఠాధిపతి శ్రీ సురేంద్ర మహారాజ్ తెలిపారు. కేవలం 9 గంటలు మాత్రమే దర్శనం ఇచ్చే ఈ బ్రహ్మకమలాన్ని చూడటానికి భక్తులు ఆశ్రమానికి పెద్దసంఖ్యలో తరలి వస్తున్నారు.

ఇదీ చూడండి: పిల్లలాటకు.... ఆరేళ్ల చిన్నారి బలి

విరబూసిన బ్రహ్మకమలాలు

అనంతపురం జిల్లాలోని శ్రీదత్త మహాయోగ పీఠంలో రెండు బ్రహ్మకమలాలు విరబూసాయి. 12 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే పూసే ఈ పుష్పాలు...ఇక్కడ ఒకే సంవత్సరంలో స్వామివారి ఆశీస్సుల వల్ల మూడుసార్లు రెండేసి పుష్పాలు వికసించాయని దత్త పీఠాధిపతి శ్రీ సురేంద్ర మహారాజ్ తెలిపారు. కేవలం 9 గంటలు మాత్రమే దర్శనం ఇచ్చే ఈ బ్రహ్మకమలాన్ని చూడటానికి భక్తులు ఆశ్రమానికి పెద్దసంఖ్యలో తరలి వస్తున్నారు.

ఇదీ చూడండి: పిల్లలాటకు.... ఆరేళ్ల చిన్నారి బలి

Intro:ap_tpg_81_21_estervedukalu_ab_c14


Body:ఈస్టర్ వేడుకలను దెందులూరు నియోజకవర్గం నుండి ప్రజలు ఘనంగా నిర్వహించారు యేసు క్రీస్తూ సిలువపై మరణించి తిరిగి లేచిన రోజును గుర్తుచేసుకుంటూ క్రైస్తవ సోదరులు ఈస్టర్ వేడుకలను నిర్వహించనున్నారు రు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు పలుచోట్ల కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు క్రీస్తు నేడు లేచెను హల్లెలూయ అంటూ నినాదాలు చేశారు లో సిఎస్ఐ చర్చిలో పాస్టర్ సుధాకర్ దెందులూరు లో ఫాదర్ నత్తా జోసఫ్ వేగ వారంలో ఫాదర్ జయప్రకాష్ ఆయా గ్రామాల్లో చర్చిలో పాస్టర్లు ఆధ్వర్యంలో ఈస్టర్ వేడుకలు నిర్వహించారు కొత్త కొత్త నీరు తదితర కార్యక్రమాలను నిర్వహించారు ఆదివారం ఉదయం కూడా చర్చిలలో ప్రార్థనలు కొనసాగాయి


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.