ETV Bharat / state

గుంతకల్లు రైల్వే డివిజన్‌లో బ్లాక్ ఫంగస్ కలకలం.. ఒకరు మృతి

author img

By

Published : May 21, 2021, 4:48 PM IST

గుంతకల్లు రైల్వే డివిజన్‌లో బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతోంది. అధికారులు నాలుగు బ్లాక్ ఫంగస్ కేసులను గుర్తించారు. నలుగురిలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి చికిత్స అందిస్తున్నారు.

guntakallu railwguntakallu railwayay
guntakallu railway

అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్‌లో బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతోంది. మొత్తం నాలుగు బ్లాక్ ఫంగస్ కేసులను అధికారులు గుర్తించారు. బ్లాక్ ఫంగస్ సోకిన నలుగురిలో ఇప్పటికే ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. ఉద్యోగులెవరూ భయపడవలసిన అవసరం లేదని.. సమస్య వచ్చిన వెంటనే తమను సంప్రదిస్తే చికిత్స అందిస్తామని రైల్వే ఆసుపత్రి వైద్యాధికారులు తెలిపారు. బ్లాక్ ఫంగస్‌ చికిత్సకు అవసరమైన మందులు ప్రభుత్వం సమకూర్చాలని కోరారు.

అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్‌లో బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతోంది. మొత్తం నాలుగు బ్లాక్ ఫంగస్ కేసులను అధికారులు గుర్తించారు. బ్లాక్ ఫంగస్ సోకిన నలుగురిలో ఇప్పటికే ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. ఉద్యోగులెవరూ భయపడవలసిన అవసరం లేదని.. సమస్య వచ్చిన వెంటనే తమను సంప్రదిస్తే చికిత్స అందిస్తామని రైల్వే ఆసుపత్రి వైద్యాధికారులు తెలిపారు. బ్లాక్ ఫంగస్‌ చికిత్సకు అవసరమైన మందులు ప్రభుత్వం సమకూర్చాలని కోరారు.

ఇదీ చదవండి: 'పాత్రికేయులంటే ప్రభుత్వానికి లెక్కలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.