ETV Bharat / state

''తప్పనిసరి పరిస్థితుల్లోనే భాజపాలోకి వచ్చా''

అనంతపురం జిల్లా ధర్మవరంలో భాజపా నియెజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ నెల 6 నుంచి నిర్వహించే పార్టీ సభ్యత్వ నమోదును జయప్రదం చేయాలని మాజీ ఎమ్మేల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ దిశానిర్దేశం చేశారు.

author img

By

Published : Jul 3, 2019, 5:34 PM IST

భాజపా నియెజకవర్గ స్థాయి
భాజపా నియెజకవర్గ స్థాయి సమావేశం

అనంతపురం జిల్లా ధర్మవరంలో భాజాపా నియోజకవర్గ స్థాయి సమావేశానికి.. మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ హాజరయ్యారు. తెదేపా నుంచి ఇటీవలే భాజపాలోకి వచ్చిన ఆయన.. తొలిసారి పార్టీ సమావేశానికి వచ్చారు. తప్పని సరి పరిస్థితుల్లో భాజపాలోకి రావాల్సి వచ్చిందని అనుచరులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మోదీ నాయకత్వంలో పనిచేద్దామని పిలుపునిచ్చారు. 6 నుంచి నిర్వహించే సభ్యత్వ నమోదును జయప్రదం చేయాలని సూచించారు.

ఇదీ చూడండి:ఈనెల 5 నుంచి చంద్రబాబు 'భరోసా యాత్ర'

భాజపా నియెజకవర్గ స్థాయి సమావేశం

అనంతపురం జిల్లా ధర్మవరంలో భాజాపా నియోజకవర్గ స్థాయి సమావేశానికి.. మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ హాజరయ్యారు. తెదేపా నుంచి ఇటీవలే భాజపాలోకి వచ్చిన ఆయన.. తొలిసారి పార్టీ సమావేశానికి వచ్చారు. తప్పని సరి పరిస్థితుల్లో భాజపాలోకి రావాల్సి వచ్చిందని అనుచరులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మోదీ నాయకత్వంలో పనిచేద్దామని పిలుపునిచ్చారు. 6 నుంచి నిర్వహించే సభ్యత్వ నమోదును జయప్రదం చేయాలని సూచించారు.

ఇదీ చూడండి:ఈనెల 5 నుంచి చంద్రబాబు 'భరోసా యాత్ర'

Intro:Ap_Vsp_36_03_Cdvm lo_APIICAb_AP10151
జిల్లా:విశాఖ
సెంటర్:చోడవరం
కంట్రీబ్యూటర్:ఓ.రాంబాబు
యాంకర్: విశాఖ జిల్లా చోడవరంలో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌళిక సదుపాయాల కల్పన సంస్థ (APIIC) కు వంద ఎకరాల భూమిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తెలిపారు. చోడవరంలో నియోజకవర్గంలో నాలుగు మండలాల తహాసీల్దారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు అనకాపల్లి ఆర్డీవో సూర్యకళ హాజరయ్యారు. బుచ్చెయ్యపేట మండలం కొమాళ్లపూడి వద్ద సర్వే నెంబర్ 16,30లలో ఉన్న 100ఎకరాల భూమి ని ఎపిఐఐసి కి ఇవ్వాలని తీర్మానం చేశారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలేర్పాటుకు చొరవ తీసుకోవాలని నిర్ణయించారు.


Body:చోడవరం


Conclusion:8008574732
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.