ETV Bharat / state

విద్యుదాఘాతంతో ఎద్దు మృతి

author img

By

Published : Jan 6, 2020, 4:49 PM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం లత్తవరం తాండా గ్రామంలో... విద్యుదాఘాతంతో ఒక ఎద్దు మృతి చెందగా మరో ఎద్దుకు గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన రైతు వెంకటేష్ నాయక్... తన పొలంలో కలుపు తొలగించేందుకు యత్నిస్తుండగా... విద్యుత్ స్తంభానికి ఉన్న స్టే వైర్​కి కాడిమాను తగిలింది. అప్పటికే స్టే వైర్​లో విద్యుత్ ప్రవాహం ఉండడం వల్ల... షాక్​కు గురై ఒక ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది. ఎద్దు మృతి చెందడంపై రైతు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

bill dies due to current shock at ananthapur district
విద్యుత్ ఘాతంతో ఎద్దు మృతి
విద్యుదాఘాతానికి మూగజీవి బలి

విద్యుదాఘాతానికి మూగజీవి బలి
ఇదీ చదవండి:

బైక్, మినీ వ్యాన్ ఢీ.. ద్విచక్రవాహనం దగ్ధం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.