ETV Bharat / state

'భాజపా బలోపేతానికి కృషి చేయాలి' - guntur, tenali

రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో సంఘటన పర్వ్​​-2019 సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భాజపా నేతలు నిర్వహించారు. భాజపా జెండా ఎగరవేసేందుకు నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని నేతలు పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో సంఘ్ పరివార్ 2019 కార్యక్రమం
author img

By

Published : Jul 22, 2019, 10:50 AM IST

గుంటూరు జిల్లాలోని తెనాలిలో నిర్వహించిన సంఘటన పర్వ్- 2019 కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రధాని మోదీ పేదరిక నిర్మూలనకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని ఈ సందర్భంగా కొనియాడారు. ఆ పథకాల పేర్లు మార్చి ప్రజలను వైకాపా మభ్యపెడుతోందని నేతలు ఆరోపించారు. కర్నూలులో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ...ప్రపంచంలో 12 కోట్ల సభ్యత్వం ఉన్న అతిపెద్ద పార్టీ భాజపా అని తెలిపారు. అనంతపురం జిల్లా కదిరిలోనూ కార్యక్రమం నిర్వహించారు.

కడప జిల్లాలోని రాయచోటిలో సంఘటన పర్వ్​ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో భాజపాను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని ఆయన కోరారు.

రాష్ట్రంలో సంఘ్ పరివార్ 2019 కార్యక్రమం

ఇది చూడండి: 'ఒక గ్రూప్ బదులు... మరో గ్రూప్ రక్తం ఎక్కించారు'

గుంటూరు జిల్లాలోని తెనాలిలో నిర్వహించిన సంఘటన పర్వ్- 2019 కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రధాని మోదీ పేదరిక నిర్మూలనకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని ఈ సందర్భంగా కొనియాడారు. ఆ పథకాల పేర్లు మార్చి ప్రజలను వైకాపా మభ్యపెడుతోందని నేతలు ఆరోపించారు. కర్నూలులో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ...ప్రపంచంలో 12 కోట్ల సభ్యత్వం ఉన్న అతిపెద్ద పార్టీ భాజపా అని తెలిపారు. అనంతపురం జిల్లా కదిరిలోనూ కార్యక్రమం నిర్వహించారు.

కడప జిల్లాలోని రాయచోటిలో సంఘటన పర్వ్​ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో భాజపాను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని ఆయన కోరారు.

రాష్ట్రంలో సంఘ్ పరివార్ 2019 కార్యక్రమం

ఇది చూడండి: 'ఒక గ్రూప్ బదులు... మరో గ్రూప్ రక్తం ఎక్కించారు'

Intro:Ap_Nlr_01_22_Boy_Dead_Hospital_Andolana_Kiran_Avbb_AP10064

కంట్రిబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ,9394450291

యాంకర్
నెల్లూరు నగరం బృందావనంలోని పద్మావతి హాస్పిటల్ లో చికిత్సపొందుతూ ఓ బాబు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాబు మృతి చెందాడంటూ కుటుంబ సభ్యులు హాస్పిటల్ దగ్గర ఆందోళన చేపట్టారు. కృష్ణపట్నం దగ్గర నివాసముండే దేవా, వసంతల కుమారుడు హర్షవర్ధన్(10) జ్వరంతో బాధపడుతూ వారం రోజుల క్రితం పద్మావతి హాస్పిటల్ లో చేరాడు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాబు కోలుకుంటున్న సమయంలో ఆదివారం సాయంత్రం మృతిచెందాడు. వైద్యులు సక్రమంగా పట్టించుకోకపోవడం వల్లే తమ బిడ్డ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. బాబు మృతికి కారణమైన హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాబు ఆరోగ్య పరిస్థితి గురించి ముందుగానే తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చామని, ప్లేట్ లెట్స్ తగ్గి, గుండె ఆగిపోవడంతో బాబు మృతిచెందాడని డాక్టర్ చెబుతున్నారు.
బైట్: దేవా, బాబు తండ్రి.
పవన్ కుమార్, డాక్టర్, నెల్లూరు.


Body:కిరణ్ ఈటీవీ భారత్


Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.