ETV Bharat / state

'రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం'

author img

By

Published : Oct 13, 2020, 1:19 PM IST

రైతులు పండించిన ఉత్పత్తులను గిట్టుబాటు ధరకు అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తామని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి అన్నారు. దీనివల్ల అన్నదాతలకు, రైతులకు మేలు కలుగుతుందని అన్నారు.

Bharatiya Janata Party Kishan Morcha
రైతులకు గిట్టబాటు ధర

రైతులు పండించిన పంటను గిట్టుబాటు ధరలకు అమ్ముకునే విధంగా...వ్యవసాయ చట్టాలు అమలు చేస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా కదిరిలో భాజపా హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ధరల స్థిరీకరణ వల్ల రైతులు, వ్యాపారులకు మేలు కలుగుతుందని ఆయన అన్నారు. వ్యవసాయ బిల్లుల వల్ల కలిగే లాభాలను వివరిస్తూ రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు.

రైతులు పండించిన పంటను గిట్టుబాటు ధరలకు అమ్ముకునే విధంగా...వ్యవసాయ చట్టాలు అమలు చేస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా కదిరిలో భాజపా హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ధరల స్థిరీకరణ వల్ల రైతులు, వ్యాపారులకు మేలు కలుగుతుందని ఆయన అన్నారు. వ్యవసాయ బిల్లుల వల్ల కలిగే లాభాలను వివరిస్తూ రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు.

ఇదీ చదవండీ...వాయుగుండం ప్రభావంతో ఉత్తరకోస్తా, కృష్ణా జిల్లాల్లో భారీవర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.