ETV Bharat / state

ఆత్మహత్య చేసుకున్న అనంతపురం వైకాపా నేత - అనంతపురం మైనార్టీ నాయకుడి ఆత్మహత్య

అనంతపురం గుత్తిరోడ్డుకు చెందిన వైకాపా నగర మైనార్టీ నాయకుడు రోషన్ జమీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మైనార్టీ నాయకుడిగా అనంతపురంలోని యువతకు ధైర్యం చెప్పాల్సిన వ్యక్తే .. ఉరి వేసుకుని చనిపోయాడు. ఇటీవల జరిగిన అనుకోని సంఘటనే.. అతని మరణానికి కారణమని బంధువులు భావిస్తున్నారు.

ysrcp leader suicide
వైకాపా నేత ఆత్మహత్య
author img

By

Published : Oct 16, 2020, 10:57 PM IST

అనంతపురం గుత్తిరోడ్డుకు చెందిన వైకాపా నగర మైనార్టీ నాయకుడు రోషన్ జమీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. స్థానికులు గమనించి హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో జమీర్​ చేతికి బలమైన గాయమైంది. కొన్ని రోజులుగా నొప్పి భరించలేక సతమతమవుతున్నాడని బంధువులు తెలిపారు. ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, ఎంపీ తలారి రంగయ్య మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి.. అతనికి నివాళులర్పించారు.

అనంతపురం గుత్తిరోడ్డుకు చెందిన వైకాపా నగర మైనార్టీ నాయకుడు రోషన్ జమీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. స్థానికులు గమనించి హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో జమీర్​ చేతికి బలమైన గాయమైంది. కొన్ని రోజులుగా నొప్పి భరించలేక సతమతమవుతున్నాడని బంధువులు తెలిపారు. ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, ఎంపీ తలారి రంగయ్య మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి.. అతనికి నివాళులర్పించారు.

ఇదీ చదవండి: నీలకంఠపురంలో కర్ణాటక ఉపముఖ్యమంత్రి పర్యటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.