ETV Bharat / state

నలుగురుపై పీడీ యాక్ట్... ప్రయోగించిన ఎస్పీ

author img

By

Published : Oct 25, 2019, 12:03 PM IST

రౌడీయిజం, హత్యలు, కిడ్నాప్​లు, దోపిడీ కేసుల్లో నిందితులైన నలుగురిపై అనంతపురం ఎస్పీ పీడీ చట్టాన్ని ప్రయోగించారు.

నలుగురుపై పీడీ చట్టం అమలు చేసిన అనంత ఎస్పీ

అనంతపురంలో అనేక నేరాలకు పాల్పడిన నలుగురు నిందితులపై ఎస్పీ సత్యఏసుబాబు పీడీ చట్టాన్ని అమలు చేశారు. ఈ మేరకు పీడీచట్ట నివేదికను ఆమోదిస్తూ కలెక్టర్ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. పలుకేసుల్లో నిందితులైన... తాడిపత్రికి చెందిన పిచ్చల పెద్దన్న, కర్ణాటక రాష్ట్రం పావగడకు చెందిన వెంకటేశ్వర్లు, కంబదూరుకు చెందిన బాలకృష్ణ, జిల్లాకు చెందిన రౌడీషీటర్ అమర్​నాథ్​లపై పీడీచట్టం అమలుకానుందని వెల్లడించారు.

అనంతపురంలో అనేక నేరాలకు పాల్పడిన నలుగురు నిందితులపై ఎస్పీ సత్యఏసుబాబు పీడీ చట్టాన్ని అమలు చేశారు. ఈ మేరకు పీడీచట్ట నివేదికను ఆమోదిస్తూ కలెక్టర్ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. పలుకేసుల్లో నిందితులైన... తాడిపత్రికి చెందిన పిచ్చల పెద్దన్న, కర్ణాటక రాష్ట్రం పావగడకు చెందిన వెంకటేశ్వర్లు, కంబదూరుకు చెందిన బాలకృష్ణ, జిల్లాకు చెందిన రౌడీషీటర్ అమర్​నాథ్​లపై పీడీచట్టం అమలుకానుందని వెల్లడించారు.

ఇదీచూడండి.అనంతపురంలో వృద్ధురాలి హత్య

Intro:Body:

tazataza


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.