ETV Bharat / sports

భారత్​తో సిరీస్ యాషెస్​తో సమానం: లైయన్​

భారత్​తో టెస్టు సిరీస్​ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు ఆస్ట్రేలియా క్రికెటర్​ నాథన్​ లైయన్​. యాషెస్​ సిరీస్​ లాగే టీమిండియాతో సిరీస్​ కూడా ఆసక్తికరంగా సాగుతుందని అభిప్రాయపడ్డాడు.

author img

By

Published : Jun 24, 2020, 8:25 PM IST

India series is getting up as exciting as Ashes: Lyon
ఆస్ట్రేలియా- భారత్​ టెస్టు సిరీస్​

భారత్​తో జరగనున్న టెస్టు సిరీస్​ ప్రపంచ క్రికెట్​లో ఉత్తేజకరమైన ఆటల్లో ఒకటిగా పేర్కొన్నాడు ఆస్ట్రేలియా ఆఫ్​ స్పిన్నర్​ నాథన్​ లైయన్​​. యాషెస్(ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్​)​ సిరీస్​లాగే టీమ్​ఇండియాతో సిరీస్​ ఎంతో ఉత్కంఠభరితంగా ఉండనుందని అన్నాడు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లైయన్​ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

India series is getting up as exciting as Ashes: Lyon
ఆస్ట్రేలియా- భారత్​ టెస్టు సిరీస్​

ఆస్ట్రేలియాలో చివరిసారిగా భారత్​ 2-1 తేడాతో తొలి టెస్టు సిరీస్​ను కైవసం చేసుకుంది. ఈ ఏడాది చివర్లో ఇరు దేశాలు మరోమారు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే టీమిండియా రాక కోసం ఆతిథ్య జట్టు ఆసక్తిగా ఉన్నట్లు నాథన్​​ పేర్కొన్నాడు.

India series is getting up as exciting as Ashes: Lyon
ఆస్ట్రేలియా- భారత్​ టెస్టు సిరీస్​

''ఆస్ట్రేలియా తరఫున ఆడుతున్నప్పుడు ఓడిపోవడం ఎంత మాత్రం ఇష్టం ఉండదు. అయితే, కొన్ని సంవత్సరాల క్రితం భారత జట్టు ఆటతీరులో మా కంటే మించిపోయారు. అందుకే వారితో జరిగే సిరీస్​ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. యాషెస్​ లాంటి సిరీస్​ సరసన ఈ టోర్నీ చేరనుంది. భారత్​ టీమ్​లో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు.. ఈ వేసవిలో మాకు అద్భుతమైన సవాలుగా మారనుంది.''

-నాథన్​ లైయన్​, ఆస్ట్రేలియా క్రికెటర్​

మరోవైపు కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. టోర్నీ నిర్వహణకు ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చింది ఐసీసీ. ఈ నేపథ్యంలోనే వచ్చే నెలలో వెస్టిండీస్​, ఇంగ్లాండ్​ జట్ల మధ్య జరగనున్న సిరీస్​ను నిశితంగా పరిశీలించనున్నట్లు లైయన్​ తెలిపాడు.

India series is getting up as exciting as Ashes: Lyon
ఆస్ట్రేలియా- భారత్​ టెస్టు సిరీస్​

ఇదీ చూడండి:ఆసియాకప్ జరుగుతుంది.. కానీ పాక్​లో కాదు!

భారత్​తో జరగనున్న టెస్టు సిరీస్​ ప్రపంచ క్రికెట్​లో ఉత్తేజకరమైన ఆటల్లో ఒకటిగా పేర్కొన్నాడు ఆస్ట్రేలియా ఆఫ్​ స్పిన్నర్​ నాథన్​ లైయన్​​. యాషెస్(ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్​)​ సిరీస్​లాగే టీమ్​ఇండియాతో సిరీస్​ ఎంతో ఉత్కంఠభరితంగా ఉండనుందని అన్నాడు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లైయన్​ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

India series is getting up as exciting as Ashes: Lyon
ఆస్ట్రేలియా- భారత్​ టెస్టు సిరీస్​

ఆస్ట్రేలియాలో చివరిసారిగా భారత్​ 2-1 తేడాతో తొలి టెస్టు సిరీస్​ను కైవసం చేసుకుంది. ఈ ఏడాది చివర్లో ఇరు దేశాలు మరోమారు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే టీమిండియా రాక కోసం ఆతిథ్య జట్టు ఆసక్తిగా ఉన్నట్లు నాథన్​​ పేర్కొన్నాడు.

India series is getting up as exciting as Ashes: Lyon
ఆస్ట్రేలియా- భారత్​ టెస్టు సిరీస్​

''ఆస్ట్రేలియా తరఫున ఆడుతున్నప్పుడు ఓడిపోవడం ఎంత మాత్రం ఇష్టం ఉండదు. అయితే, కొన్ని సంవత్సరాల క్రితం భారత జట్టు ఆటతీరులో మా కంటే మించిపోయారు. అందుకే వారితో జరిగే సిరీస్​ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. యాషెస్​ లాంటి సిరీస్​ సరసన ఈ టోర్నీ చేరనుంది. భారత్​ టీమ్​లో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు.. ఈ వేసవిలో మాకు అద్భుతమైన సవాలుగా మారనుంది.''

-నాథన్​ లైయన్​, ఆస్ట్రేలియా క్రికెటర్​

మరోవైపు కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. టోర్నీ నిర్వహణకు ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చింది ఐసీసీ. ఈ నేపథ్యంలోనే వచ్చే నెలలో వెస్టిండీస్​, ఇంగ్లాండ్​ జట్ల మధ్య జరగనున్న సిరీస్​ను నిశితంగా పరిశీలించనున్నట్లు లైయన్​ తెలిపాడు.

India series is getting up as exciting as Ashes: Lyon
ఆస్ట్రేలియా- భారత్​ టెస్టు సిరీస్​

ఇదీ చూడండి:ఆసియాకప్ జరుగుతుంది.. కానీ పాక్​లో కాదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.