ETV Bharat / jagte-raho

పెట్రోల్ దాడి బాధితురాలి మృతి

తెలంగాణలోని వరంగల్ నగరంలో.. పెట్రోల్​ దాడి ఘటనలో తీవ్ర గాయాలపాలైన రవళి మృతి చెందింది. వారం రోజులుగా మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచింది.

author img

By

Published : Mar 4, 2019, 8:21 PM IST

పెట్రోల్ దాడి బాధితురాలి మృతి

తెలంగాణలోని వరంగల్​ నగరంలో...ప్రేమోన్మాది దాడిలో తీవ్ర గాయాలపాలైన రవళి.. ఆరోగ్యం విషమించి కన్నుమూసింది.సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో బాధితురాలు వారం రోజులుగాచికిత్స పొందింది. వరంగల్‌ అర్బన్​ జిల్లా హన్మకొండలో గత నెల 27న రవళిపై పెట్రోల్ పోసినిప్పంటించాడు సహచర విద్యార్థి అన్వేష్. ఆమెను ప్రాణాలతో కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలితాన్నివ్వలేకపోయాయి.

తెలంగాణలోని వరంగల్​ నగరంలో...ప్రేమోన్మాది దాడిలో తీవ్ర గాయాలపాలైన రవళి.. ఆరోగ్యం విషమించి కన్నుమూసింది.సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో బాధితురాలు వారం రోజులుగాచికిత్స పొందింది. వరంగల్‌ అర్బన్​ జిల్లా హన్మకొండలో గత నెల 27న రవళిపై పెట్రోల్ పోసినిప్పంటించాడు సహచర విద్యార్థి అన్వేష్. ఆమెను ప్రాణాలతో కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలితాన్నివ్వలేకపోయాయి.

ఇవీ చూడండి:మళ్లీ తెరాస ఆకర్ష్

Intro:tg_wgl_38_04_swamy_vaari_vahana_seva_av_g2
contributor_akbar_palakurthy_division
( )ప్రముఖ శైవ క్షేత్రం వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సింహ వాహన సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. సింహ వాహనం పై స్వామి వారిని ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు. కోలాటాలు ఆడుతూ నృత్యాలు చేస్తూ పాటలతో స్వామి వారిని ఊరేగించారు. ప్రత్యేక పూజలు, పాటలతో ఆలయ ప్రాంతం మారుమోగింది.


Body:s


Conclusion:ss
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.