ETV Bharat / jagte-raho

తెలంగాణ: విలేకరి బలవన్మరణం

ఓ యువ జర్నలిస్ట్​ ఆత్మహత్యకు పాల్పపడ్డాడు. ప్రేమలో విఫలమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

author img

By

Published : Jun 3, 2020, 11:04 PM IST

reporter-sucide
reporter-sucide

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో.. విలేకరి ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని గాంధీనగర్​కు చెందిన శ్యామ్... ఓ జిరాక్స్ కేంద్రంలో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమలో విఫలమైన కారణమే బలవన్మరణానికి కారణంగా తెలుస్తోంది.

ఇవీ చూడండి:

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో.. విలేకరి ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని గాంధీనగర్​కు చెందిన శ్యామ్... ఓ జిరాక్స్ కేంద్రంలో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమలో విఫలమైన కారణమే బలవన్మరణానికి కారణంగా తెలుస్తోంది.

ఇవీ చూడండి:

రాష్ట్రంలో మూడువేలు దాటిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.