తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో.. విలేకరి ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని గాంధీనగర్కు చెందిన శ్యామ్... ఓ జిరాక్స్ కేంద్రంలో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమలో విఫలమైన కారణమే బలవన్మరణానికి కారణంగా తెలుస్తోంది.
ఇవీ చూడండి: