ETV Bharat / jagte-raho

రైస్ మిల్లులో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు..నగదు స్వాధీనం

కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో 7 లక్షల 79 వేల నగదు పట్టుబడింది. స్థానిక రైస్ మిల్లులో తనిఖీలు చేపట్టిన ఫ్లయింగ్ స్క్వాడ్ నగదు, ఓటర్ల వివరాలను స్వాధీనం చేసుకున్నారు.

author img

By

Published : Apr 10, 2019, 11:49 PM IST

నగదు స్వాధీనం
నగదు స్వాధీనం

కృష్ణాజిల్లా ఆగిరిపల్లిలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. స్థానిక బాలాజీ రైస్, ఆయిల్ మిల్లులో రూ.7 లక్షల 79 వేలు నగదును సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. డబ్బు ఎవరిదన్న విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఇవీ చూడండి మోదుగుల ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు

నగదు స్వాధీనం

కృష్ణాజిల్లా ఆగిరిపల్లిలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. స్థానిక బాలాజీ రైస్, ఆయిల్ మిల్లులో రూ.7 లక్షల 79 వేలు నగదును సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. డబ్బు ఎవరిదన్న విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఇవీ చూడండి మోదుగుల ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు

Intro:అరకు నియోజకవర్గంలో లో సార్వత్రిక ఎన్నికల సామగ్రి పంపిణీ లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సిన సిబ్బంది సైతం ఇబ్బందులు పడ్డారు ఎన్నికల అధికారులు సరైన ప్రణాళిక లేకుండా కార్యక్రమం నిర్వహించడం తో ఓ ఇబ్బంది తలెత్తినట్లు సిబ్బంది పేర్కొంటున్నారు


Body:మారుమూల గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలకు వెళ్లాల్సిన సిబ్బంది సైతం రాత్రి 8 అయ్యేవరకు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఇ నెలకొంది ఆయా పోలింగ్ కేంద్రాలకు వెళ్లేసరికి రాత్రి 12 గంటల పరిస్థితి ఉందని సిబ్బంది వాపోయారు అర్ధరాత్రి సమయంలో లో ఆయా గ్రామాల్లో లో ఏ విధంగా గా అని ఉంటామని పేర్కొన్నారు


Conclusion:రాత్రి 8 ఇది వరకు పోలింగ్ సామాగ్రి పంపిణీ కొనసాగుతూనే ఉంది

For All Latest Updates

TAGGED:

cashceize
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.