ETV Bharat / jagte-raho

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

కడుపునొప్పి భరించలేక పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తూర్ల లక్ష్మీపురం గ్రామంలో జరిగింది.

author img

By

Published : Oct 11, 2020, 7:05 PM IST

a man died due to drink insecticides at turla-lashmipuram in wast godavari
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య !

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం తూర్ల లక్ష్మీపురం గ్రామానికి చెందిన గంట సత్యనారాయణ... కొంతకాలంగా కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. నొప్పి భరించలేక శుక్రవారం సాయంత్రం పురుగుల మందు తాగాడు.

గుర్తించిన కుటుంబ సభ్యులు.. జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి సత్యనారాయణ.. ఇవాళ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం తూర్ల లక్ష్మీపురం గ్రామానికి చెందిన గంట సత్యనారాయణ... కొంతకాలంగా కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. నొప్పి భరించలేక శుక్రవారం సాయంత్రం పురుగుల మందు తాగాడు.

గుర్తించిన కుటుంబ సభ్యులు.. జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి సత్యనారాయణ.. ఇవాళ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:

'ఎవరితోనూ మహేశ్​కు గొడవల్లేవు.. ఎందుకు చంపారో'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.