ETV Bharat / crime

ఎస్కార్ట్ వాహనం మీదకు దూసుకెళ్లిన లారీ.. ఇద్దరు పోలీసులు మృతి

author img

By

Published : May 14, 2021, 6:36 AM IST

Updated : May 14, 2021, 8:12 AM IST

ఎస్కార్ట్ వాహనం వద్ద లారీ బీభత్సం, ఇద్దరు పోలీసులు మృతి
ఎస్కార్ట్ వాహనం వద్ద లారీ బీభత్సం, ఇద్దరు పోలీసులు మృతి

06:30 May 14

.

ఎస్కార్ట్ వాహనం మీదకు దూసుకెళ్లిన లారీ.. ఇద్దరు పోలీసులు మృతి

తూర్పుగోదావరి  జిల్లా సామర్లకోట మండలం ఉండూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ‌ తిమ్మాపురం పోలీస్ స్టేషన్​లో విధులు నిర్వహిస్తున్నహెడ్‌కానిస్టేబుల్ సత్యనారాయణ, హోంగార్డు ఎన్.ఎస్.రెడ్డిలపై అర్ధరాత్రి 2 గంటల సమయంలో లారీ బీభత్సం సృష్టించింది. 

పోలీసులపై లారీ బీభత్సం..

వ్యాక్సిన్ వాహనానికి ఎస్కార్ట్‌గా వెళ్లేందుకు వంతెన వద్ద వేచి ఉన్న పోలీసులపై లారీ దూసుకెళ్లింది. విజయవాడ నుంచి వస్తున్న కొవిడ్‌ వ్యాక్సిన్ వాహనానికి ఎస్కార్ట్​గా వెళ్లేందుకు వేచిచూస్తుండగా.. ఈ దుర్ఘటన జరగడం పోలీస్ వర్గాల్లో కలకలం రేపింది. 

ఇవీ చూడండి : 

ఆస్పత్రుల్లో పడకల మేరకు ఆక్సిజన్‌ సరఫరా ఉండాల్సిందే: సీఎం

06:30 May 14

.

ఎస్కార్ట్ వాహనం మీదకు దూసుకెళ్లిన లారీ.. ఇద్దరు పోలీసులు మృతి

తూర్పుగోదావరి  జిల్లా సామర్లకోట మండలం ఉండూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ‌ తిమ్మాపురం పోలీస్ స్టేషన్​లో విధులు నిర్వహిస్తున్నహెడ్‌కానిస్టేబుల్ సత్యనారాయణ, హోంగార్డు ఎన్.ఎస్.రెడ్డిలపై అర్ధరాత్రి 2 గంటల సమయంలో లారీ బీభత్సం సృష్టించింది. 

పోలీసులపై లారీ బీభత్సం..

వ్యాక్సిన్ వాహనానికి ఎస్కార్ట్‌గా వెళ్లేందుకు వంతెన వద్ద వేచి ఉన్న పోలీసులపై లారీ దూసుకెళ్లింది. విజయవాడ నుంచి వస్తున్న కొవిడ్‌ వ్యాక్సిన్ వాహనానికి ఎస్కార్ట్​గా వెళ్లేందుకు వేచిచూస్తుండగా.. ఈ దుర్ఘటన జరగడం పోలీస్ వర్గాల్లో కలకలం రేపింది. 

ఇవీ చూడండి : 

ఆస్పత్రుల్లో పడకల మేరకు ఆక్సిజన్‌ సరఫరా ఉండాల్సిందే: సీఎం

Last Updated : May 14, 2021, 8:12 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.